లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు.. అనుమతులున్నవి.. అనుమతులేనివి..
కరోనా వైరస్‌ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు నిన్న ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ మేరకు రెండో దశ లాక్‌డౌన్‌కు సంబంధించి కేంద్రం బుధవారం ఉదయం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మా…
జర్నలిస్టులకు నిత్యావసర సరుకుల పంపిణీ
మహబూబ్‌నగర్‌ జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లావ్యాప్త జర్నలిస్టులకు ప్రజాప్రతినిధులు నేడు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జర్నలిస్టులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ నిత్యావసర సరుకులు అందజేశారు. జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన రెవెన్యూ సమావేశంలో మంత్రి జర్నలిస్టులకు సరుకులను అందజేశారు…
20 ల‌క్ష‌ల చేరువ‌లో క‌రోనా పాజిటివ్ కేసులు..
క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య మ‌రో మైలురాయిని చేరుకోబోతున్న‌ది. ప్రపంచ‌వ్యాప్తంగా ఆ వైర‌స్ సంక్ర‌మించిన వారి సంఖ్య 20 ల‌క్ష‌ల‌కు తాక‌నున్న‌ది.  ప్ర‌స్తుతం జాన్స్ హాప్కిన్స్ వ‌ర్సిటీ లెక్క‌ల ప్ర‌కారం.. 19 ల‌క్ష‌ల 29 వేల మందికి వైర‌స్ సోకింది.  భార‌త్‌, ఫ్రాన్స్ దేశాలు ఇవాళ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ఆదేశ…
ఇరాన్‌లో 1812కు చేరిన మృతుల సంఖ్య‌
ఇరాన్‌లో క‌రోనా వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 1812కు చేరుకున్న‌ది. ఈ విష‌యాన్ని ఆ దేశ ఆరోగ్య‌శాఖ అధికారి కియ‌నోష్ జ‌హాన్‌పూర్ తెలిపారు.  దేశంలో మొత్తం 23 వేల 49 మందికి క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లు ఆయ‌న చెప్పారు.  దాంట్లో సుమారు 9 వేల మందికి క‌రోనా న‌య‌మైంది. నిన్న‌టి నుంచి 1411 కొత్త కేసుల‌ను న‌మో…
ఈ రాత్రికే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ సీఎంగా శివ‌రాజ్‌సింగ్ ప్ర‌మాణం
బీజేపీ సీనియ‌ర్ నేత శివ‌రాజ్ సింగ్ చౌహాన్ మ‌రోసారి మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఏంగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే 2013 నుంచి 2018 వ‌ర‌కు వ‌రుస‌గా మూడు ప‌ర్యాయాలు మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎంగా ప‌నిచేసిన శివ‌రాజ్ సింగ్.. ఇప్పుడు నాలుగోసారి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ రాత్రి 9 గంట‌ల‌…
స‌రోగ‌సీ నియంత్ర‌ణ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం
స‌రోగ‌సీ నియంత్ర‌ణ బిల్లుకు ఇవాళ కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.   అద్దె గ‌ర్భ నియంత్ర‌ణ బిల్లును ప‌టిష్టంగా అమ‌లు చేసే విధంగా రూపొందించారు. క‌మ‌ర్షియ‌ల్ స‌రోగ‌సీని నిషేధించాల‌ని ఆ బిల్లులో పేర్కొన్నారు.  నిస్వార్థంగా అద్దెగ‌ర్భ విధానం అమ‌లుకు చ‌ర్య‌లను సూచించారు. వ‌చ్చే నెల‌లో జ‌ర‌గ‌ను…